బన్సీలాల్ పేటలో కిషన్ రెడ్డి పాదయాత్ర

80చూసినవారు
బాన్సిలాల్ పేట డివిజన్ పరిధిలో శుక్రవారం కిషన్ రెడ్డి పర్యటించారు. పలు కాలనీలలో పాదయాత్ర చేసి స్థానిక పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంభందించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని కార్యకర్తలకు సూచించారు. సికింద్రాబాద్ లో అఖండ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :