

ఎంఎంటీఎస్ ఘటనలో ప్రభుత్వ వైఖరిపై పాల్వాయి హరీష్ మండిపాటు
ఎంఎంటీఎస్ దాడి బాధితురాలిని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ సోమవారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. నిందితులను అరెస్ట్ చేయకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.