ఈ విజయం ప్రజలకు అంకితం

77చూసినవారు
ఈ విజయం ప్రజలకు అంకితం
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా రెండోసారి సాధించిన విజయాన్ని పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అంకితం చేస్తున్నానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసిన కార్యకర్తలు అంకితభావంతో తన గెలుపునకు కృషి చేశారని, ప్రజలు కూడా అదేస్ఫూర్తితో తనకు ఓట్లేసి గెలిపించారని శనివారం హైదరాబాద్ లో అయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్