క్యాబ్ డ్రైవర్లకు మాదక ద్రవ్యాల గూర్చి అవగాహన కార్యక్రమం

61చూసినవారు
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మాదక ద్రవ్యాల గూర్చి అవగాహన నిర్వహించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసరావు మాట్లాడుతూ, డ్రైవర్లు వృత్తి పరంగా బిజీగా ఉండటమే కాదు తమ పిల్లలని గమనిస్తూ ఉండాలని, మీరు, మీ పిల్లలు డ్రగ్స్ బారిన పడకూడా ఉండాలి అన్నారు.

సంబంధిత పోస్ట్