ఉద్యోగులకు చంద్రబాబు బిగ్ రిలీఫ్..!

55చూసినవారు
ఉద్యోగులకు చంద్రబాబు బిగ్ రిలీఫ్..!
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ ప్రారంభించింది. సచివాలయాల ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలంటూ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని, టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్