ఫలహార బండ్ల నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన లాలగూడ సీఐ

80చూసినవారు
ఫలహార బండ్ల నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన లాలగూడ సీఐ
ఫలహార బండ్ల ఊరేగింపులో పోలీస్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కరుణాకర్ రెడ్డి భుధవారం హెచ్చరించారు. బోనాల పండుగను, ఫలహార బండ్ల ఊరేగింపును శాంతియుతమైన వాతావరణంలో జరుపుకోవాలని లాలగూడ సిఐ సూచించారు. ఊరేగింపులో డీజే లకు, ఆర్కెస్ట్రాలకు అనుమతి లేదన్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే బండ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్