ఆషాడం బోనాలకు రూ. 20 కోట్లు మంజూరు

75చూసినవారు
ఆషాడం బోనాలకు రూ. 20 కోట్లు మంజూరు
రాష్ట్రంలో ఆషాడ బోనాల ఉత్సవాల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 20 కోట్లు మంజూరు చేశారని దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబీంచాలని ఈ ఉత్సవాలను నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. బోనాల ఏర్పాటుపై శనివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవదాయ శాఖ కమిషనర్ తో సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్