శానిటేషన్ అధికారులు, సిబ్బందితో కార్పొరేటర్ సమావేశం

81చూసినవారు
బీజేపీ గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి శనివారం శానిటేషన్ అధికారులు, సిబ్బందితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వారికి పలు సూచనలు చేశారు. డివిజన్ పరిధిలో శానిటేషన్ నిర్వహణ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కగా శానిటేషన్ పనులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఆరుబయట ఎక్కడ చెత్త కనిపించకుండా క్లియర్ చేయాలని తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్