దాడి చేస్తే.. ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తాం: ఇరాన్ అధ్యక్షుడు

79చూసినవారు
దాడి చేస్తే.. ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తాం: ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరోసారి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇజ్రాయెల్‌న హెచ్చరించారు. మూడు రోజుల పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న​ రైసీ మంగళవారం మాట్లాడుతూ.. ఇరాన్ భూభాగంపై దాడి తీవ్రమైన మార్పులకు దారి తీస్తుందన్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు తెగపడితే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందన్నారు రైసీ. అదేవిధంగా అణచివేతకు గురవుతున్న పాలస్తీనాకు రక్షణ చర్యలు కొనిసాగుతాయని రైసీ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్