12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు!

76చూసినవారు
12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు!
అమెరికాకు చెందిన ఆంటోన్ బ్యూనో, జేమ్స్ బ్యూనో మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన వీరు.. మనీ కోసం మోసానికి పాల్పడ్డారు. గతేడాది ఏప్రిల్ లో క్రిప్టోలో పెండింగ్ లావాదేవీలను మోసపూరితంగా యాక్సెస్ చేసి వాటిని మార్చారు. కేవలం 12 సెకన్లలోనే రూ. 200కోట్ల విలువైన ఇథేరియం క్రిప్టోలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.

ట్యాగ్స్ :