రెండు వికెట్లు కోల్పోయిన భారత్

59చూసినవారు
రెండు వికెట్లు కోల్పోయిన భారత్
టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ 230 పరుగుల ఆధిక్యంలో ఉంది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్ రెండు వికెట్లను కోల్పోయింది. గిల్ 0, జైస్వాల్ 15కు అవుట్ అయ్యారు. క్రీజులో రోహిత్ 30(48), కె.ఎల్.రాహుల్ 5(11) ఉన్నారు. 16 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 53/2.

సంబంధిత పోస్ట్