కంబోడియాలో చిక్కుకున్న భారతీయులు సేఫ్

74చూసినవారు
కంబోడియాలో చిక్కుకున్న భారతీయులు సేఫ్
కంబోడియాలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. ఫేక్ జాబ్ స్కీమ్‌లతో కంబోడియాకు వెళ్లిన 250 మంది భారతీయులు అక్కడ చట్టవిరుద్దమైన సైబర్ పనిని చేపట్టవలసి వచ్చిందని తమకు ఫిర్యాదులు వచ్చాయని ఎంఈఏ పేర్కొంది. కంబోడియాలోని అధికారుల సహాయంతో వారిని రక్షించి భారత్‌కు రప్పిస్తున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :