IPL: మెరిసిన పంత్, వార్నర్.. ఢిల్లీ స్కోరు 191/5

76చూసినవారు
IPL: మెరిసిన పంత్, వార్నర్.. ఢిల్లీ స్కోరు 191/5
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 191 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లు పృథ్వీ షా (43), వార్నర్ (52) దంచికొట్టారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పంత్ ఫామ్ లోకి వచ్చాడు. 4 ఫోర్లు, 3 సిక్స్ ల సహాయంతో 51 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లు పతిరణ 3, ముస్తాఫిజుర్ రెహమాన్. జడేజా చెరొక వికెట్ పడగొట్టారు. చెన్నై లక్ష్యం 192 పరుగులు.

సంబంధిత పోస్ట్