ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తీవ్ర జ్వ‌రం

417433చూసినవారు
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తీవ్ర జ్వ‌రం
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త రెండు రోజుల నుంచి జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిసింది. ఇవాళ జ్వ‌రం తీవ్ర‌త ఎక్కువ కావ‌డంతో చికిత్స కోసం ఆయ‌న్ను తన సహాయకులు పిఠాపురం నుంచి హైద‌రాబాద్‌కు తీసుకెళ్లారు. కాగా, ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రెండు రోజుల నుంచి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు. అయితే రేపు పవన్ మళ్లీ ప్రచారంలో పాల్గొంటారని జ‌న‌సేన నేతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్