ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవం!

54చూసినవారు
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవం!
ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) నూతన ఛైర్మన్‌గా జై షా ఎన్నికయ్యారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్‌ 1 నుంచి ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్క్‌లే కొనసాగుతున్నారు. ఆయన మరో దఫా ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉన్నా.. కొనసాగడానికి విముఖత చూపారు. దీంతో జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది.

ట్యాగ్స్ :