మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్థం సెప్టెంబర్ 15న జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాం

55చూసినవారు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్థం సెప్టెంబర్ 15న జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాం
గొప్ప సివిల్ ఇంజినీర్‌‍, భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి (సెప్టెంబరు 15) సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంజినీర్స్ డే జరుపుకుంటారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గౌరవార్థంగా, సమాజానికి ఇంజినీర్లు చేసిన సేవలను గౌరవించడం కోసం దీనిని నిర్వహిస్తారు. ఇంజినీర్ల సామర్థ్యాలను గుర్తించడంతో పాటు వారిలో మరింత విశ్వాసాన్ని నింపేందుకు ఈరోజు దోహదపడుతుంది. మైసూర్లోని ప్రసిద్ధ కృష్ణ రాజ సాగర డ్యామ్ నిర్మాణ ఘనత విశ్వేశ్వరయ్యదే. ఆయనకు 1955లో భారతరత్న పురస్కారం లభించింది.

సంబంధిత పోస్ట్