సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి

82చూసినవారు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు ఏపీ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్డులో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానాన్ని రిజిస్ట్రేషన్‌ల శాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా, మంత్రి అనగని సభ్య ప్రసాద్ ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్