ఆస్పత్రి సూపరిండెంట్ ను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు

81చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం డాక్టర్స్ డే సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అక్బర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్