ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి

569చూసినవారు
ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పార్టీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు నందు పటేల్ అన్నారు. నసురుల్లాబాద్ మండలం బసయ్య పల్లి గ్రామంలో శనివారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన దరఖాస్తుల స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. 6 గ్యారంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్