ఫెమినా మిస్ ఇండియా 2024 విజేత నికితా పోర్వాల్ (VIDEO)

59చూసినవారు
ముంబైలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో మధ్యప్రదేశ్‌కు చెందిన నికితా పోర్వాల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఉజ్జయిని నగరానికి చెందిన నికితా TV యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. నికితా పోర్వాల్ 60 కంటే ఎక్కువ నాటకాలలో నటించింది. మొదటి రన్నరప్‌గా రేఖ పాండే, రెండో రన్నరప్‌గా ఆయుషి ధోలాకియా నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్