పిట్లం సాయిబాబా మందిరంలో అభిషేకాలు అర్చన

60చూసినవారు
పిట్లం సాయిబాబా మందిరంలో అభిషేకాలు అర్చన
కామారెడ్డి జిల్లా పిట్లo మండలంలోని సాయిబాబా మందిరంలో ఆదివారం నాడు గురు పౌర్ణమి పురస్కరించుకొని అభిషేకాలు అర్చనలు నిర్వహించినట్లు అలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం నుండి భక్తులు వచ్చి అభిషేకాలు అర్చనలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారని అలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్