పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు రక్షించాలి

1052చూసినవారు
పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు రక్షించాలి
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల సావర్గావ్ గ్రామంలో సర్పంచ్ కిషన్ పవర్ ఆధ్వర్యంలో శనివారం పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అనంతరం తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు గురించి ప్రజలకు తెలిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ కిషన్, పవర్ ఉపసర్పంచ్ శంకర్ ఆయిల్ ఫామ్ సాగు గురించి ప్రజలకు తెలిపారు.

ట్యాగ్స్ :