మద్నూర్ తైబజార్ వేలం పాట నిర్వహించిన అధికారులు

584చూసినవారు
మద్నూర్ మండల కేంద్రంలో మద్నూర్ గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి బండి వారి విజయ్ ఆధ్వర్యంలో తైబజార్ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో 13 లక్షలా 11వేల రూపాయలకు వేలంలో హన్మాండ్లు అవర్వార్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి బండివార్ విజయ్, పంచాయతీ కార్యదర్శి సందీప్, సీనియర్ అసిస్టెంట్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్