రేపు పిట్లంకు మందకృష్ణ మాదిగ రాక

81చూసినవారు
రేపు పిట్లంకు మందకృష్ణ మాదిగ రాక
పిట్లం మండల కేంద్రంలో ఆదివారం జరగబోయే మంద కృష్ణ మాదిగ దళిత సమ్మేళనం సభ స్థలిని జహీరాబాద్ పార్లమెంట్ ఎస్సీ మోర్చ
ఇన్ ఛార్జ్ పుల్కల్ సాయులన్న పరిశీలించారు. జుక్కల్ ప్రభారి పటేల్ ప్రసాద్ పిట్లం మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు అభినయ్ రెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు అశోక్ రాజ్, సీనియర్ నాయకులు శశిధర్, మండల ప్రధాన కార్యదర్శి రాజు, మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్