బిచ్కుంద కళాశాలకి పీజీ కోర్సులు

1072చూసినవారు
బిచ్కుంద కళాశాలకి పీజీ కోర్సులు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) కు ఉన్నత విద్యాశాఖ పీజీ కోర్సులు , ఎం. ఏ (తెలుగు), ఎం. ఏ (ఇంగ్లీష్) మరియు ఎం. కామ్ కోర్సులను మంజూరు చేయడం జరిగిందని, ప్రతి కోర్సులో 60 సీట్లు కలవని, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జుక్కల్ నియోజకవర్గంలో మొట్టమొదటి పీజీ కళాశాల మంజూరు చేయడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :