శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం

50చూసినవారు
శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల ఆలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలుగా గడ్డమీది సురేఖ శ్రీనివాస్ గాంధారి, ఎర్ర స్రవంతి సుజిత్ రెడ్డి వడ్లూర్ ఎల్లారెడ్డి, అంకరాజు స్వప్న కిషోర్ కుమార్ కామారెడ్డి దంపతులు ముందుకు వచ్చారు. వారికి కల్కి మానవ సేవా సమితి తరపున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.