బిజెపి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న అభిషేక్ పాటిల్

58చూసినవారు
బిజెపి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న అభిషేక్ పాటిల్
లింగంపేట్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కి మద్దతుగా ఆదివారం బిబి పాటిల్ కుమారుడు అభిషేక్ పాటిల్ ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాకారంతోనే అభివృద్ధి జరుగుతుంది అని, ఈ విషయం ప్రజలు గమనించాలని, వేరే ఇతర పార్టీల వారు చెప్పిన మాయ మాటలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి బి బి పాటిల్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్