పోచారం ప్రాజెక్ట్ టూరిజం కోసం స్థల పరశీలిన

72చూసినవారు
నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్ట్ టూరిజం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం స్థలాన్ని బుధవారం ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్, ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం ప్రాజెక్టును టూరిజం అభివృద్ధి లో భాగంగా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వెంకంపల్లి బ్రిడ్జి ని పరిశీలించారు.

ట్యాగ్స్ :