తిమ్మాజివాడిలో రాములోరి శోభాయాత్ర

1052చూసినవారు
తిమ్మాజివాడిలో రాములోరి శోభాయాత్ర
సదాశివ నగర్ మండలం తిమ్మాజివాడి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారులతో జయ జయ రామ శ్రీరామ అంటూ జపం చేయించారు. భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఊరిలో అన్నదానం చేయడం జరిగింది.

ట్యాగ్స్ :