ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

55చూసినవారు
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి
బిక్కనూర్ మండల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ. సాయికుమార్ తెలిపారు. తిప్పాపూర్ గ్రామానికి చెందిన భూపాల్ (46) పెద్ద మల్లారెడ్డి నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం అతివేగంగా వచ్చి ఢీ కొనడంతో భూపాల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుపుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్