సిపిఎం మండల శాఖ బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రం ప్రారంభించారు. ఎండాకాలం మే చివరినాటికి మండల సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల నుండి వచ్చే మహిళా సోదరీ సోదరీమణులు, ప్రజలు వినియోగించుకోగలరు సిపిఎం పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, హమాలి కార్మికులు పాల్గొన్నారు.