హైమాస్ లైట్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

50చూసినవారు
హైమాస్ లైట్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో శనివారం హైమాస్ లైట్ ప్రారంభించారు. హైమాస్ లైట్ కేటాయించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేణుగోపాల్, ఏనుగుల కనకయ్య, పోలే కొమురయ్య, ఏనుగుల ప్రశాంత్ కుమార్, సాగరం కనకయ్య, సంపత్ రావ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్