బోయిననల్లిలో వన మహోత్సవం

71చూసినవారు
బోయిననల్లిలో వన మహోత్సవం
బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో సోమవారం వన మహోత్సంలో భాగంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మొక్క లు నాటారు. ఎంపీడీవో బీమా జయశీల, ఈజీఎస్ ఏపీవో వనం సబిత, నాయకులు సంబ లక్ష్మిరాజం, పంచాయతీ కార్యదర్శి రాజసులోచన, హెడ్ మాస్టర్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్