నేడు గుల్లకోటకు మాజీ మంత్రి రాక : సింహాచలం

75చూసినవారు
నేడు గుల్లకోటకు మాజీ మంత్రి రాక : సింహాచలం
ఎండపల్లి మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన సాన జయాకర్, ఆంజనేయులు, మారుతి బ్రదర్స్ మాతృమూర్తి సామ భీమవ్వ మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం మధ్యహ్నం గుల్లకోటకు రానున్నట్లు ఆపార్టీ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ తెలిపారు. ఈ గ్రామంలో సాన ఇంటి పేరు గల వారు సామాజిక సేవకులుగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

సంబంధిత పోస్ట్