ధర్మారంలో నిత్య యోగా తరగతులు

60చూసినవారు
ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో సోమవారం ఉదయం నిత్య యోగా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గరువు సుధాకర్ ఆధ్వర్యంలో అభ్యాసకులకు వివిధ రకాల ఆసనాలు వేసి యోగాను నేర్పించారు. నిత్యం యోగ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని, స్థానికులు యోగా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సుధాకర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్