కరీంనగర్ కమాన్ వద్ద బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం

2955చూసినవారు
కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్కు వచ్చిన బండి సంజయ్ కి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా తనను గెలిపించి కేంద్రమంత్రిని చేసిన ఈ గడ్డకు కరీంనగర్ కమాన్ వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. తనను రెండోసారి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జైజై నరేంద్ర మోదీ, భారతమాతకు జై అంటూ మంత్రి నినదించారు. కాగా ఆయనకు స్వాగతం పలికేందుకు బుదవారం భారీగా కార్య కర్తలు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్