![ఉరేసుకుని యువకుడు మృతి ఉరేసుకుని యువకుడు మృతి](https://media.getlokalapp.com/cache/ec/e5/ece5970f6d08c063ca5bcd0f790bff63.webp)
ఉరేసుకుని యువకుడు మృతి
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో దాసారపు ప్రశాంత్ (29) అనే యువకుడు గత 6 నెలలుగా త్రాగుడుకు అలవాటు పడి రోజు త్రాగేవాడని జీవితము పై విరక్తి చెంది ఇంటిలో సీలింగ్ ప్యాన్ కు గురువారం తెల్లవారుజామున చీరతో ఉరి వేసుకొని చనిపోయినాడని మృతుడి అన్న వినోద్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతి కేసు నమోదు చేశారు.