శివలింగంపై నాగుపాము

17732చూసినవారు
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని శ్రీ సీతారామచంద్ర దేవస్థానంలో ఆదివారం శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం కావడంతో భక్తులు ఒకేసారిగా భయాందోళనకు గురయ్యారు. నాగుపాము నాట్యం చేస్తూ ఉండగా దేవస్థానానికి వచ్చిన భక్తులు శివయ్య ఆజ్ఞతో నాగుపాము ప్రత్యక్ష అయిందని పూజలు చేస్తూ మొక్కుకున్నారు. అనంతరం పాము దేవాలయం నుండి బయటకు వెళ్లిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్