ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించిన ప్రైవేటు కలశాలల సంఘం

60చూసినవారు
ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించిన ప్రైవేటు కలశాలల సంఘం
జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను జగిత్యాల జిల్లా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల అసోసియేషన్ సభ్యులు మంగళవారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా 2021-22, 2022-23 2023-24 మాకు ఇవ్వ వలసిన ఫీజు రియంబర్స్ మెంట్ మొత్తాలను విడుదల చేపించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ లు నరేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్