యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

85చూసినవారు
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో మంగళవారం మాధక ద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్