సిరిసిల్ల రాజయ్యను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు

80చూసినవారు
అధికారిక పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లాకు వచ్చిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఛైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రామిడి రాజిరెడ్డి, పోతుగంటి శ్రీను, లింగంపల్లి బాబు, ములుగూరి రాజశేఖర్, రాజిరెడ్డి, కనక రెడ్డి తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్