కాలువల్లో ఖాళీ.. పనుల్లో బిజీ

71చూసినవారు
కాలువల్లో ఖాళీ.. పనుల్లో బిజీ
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు విస్తృతంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో వర్షపాతం ఓ మాదిరిగానే నమోదైనా. ఎస్సారెస్పీ కాలువలో మాత్రం నీరు కనిపించడం లేదు. ఇప్పటికే ఒకింత వ్యవసాయం ఆలస్యంగా మొదలైందని రైతులు వాపోతున్నారు. ఎస్సారెస్పీ కాలువలో వదిలే నీరు తమకు ఆధారమని, సరైన సమయానికి నీరు వదిలేలా అధికారులు సన్నద్ధం కావాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్