నీరు నిలువ ఉండకుండా చూడాలి: కలెక్టర్

57చూసినవారు
నీరు నిలువ ఉండకుండా చూడాలి: కలెక్టర్
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నిలవ ఉన్న వర్షం నీరును జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో నిల్వ ఉన్న డ్రైనేజీ మురుగునీరు పరిశీలించి, ఆగి ఉన్న నీరుని ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని మండల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమములో ఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్