మృతదేహానికి నివాళులర్పించిన జువ్వాడి కృష్ణారావు

60చూసినవారు
మృతదేహానికి నివాళులర్పించిన జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నాయకుడు బెజ్జారపు భూమా చారి సమీప బంధువు బెజ్జారపు శంకరయ్య అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు మంగళవారం మృతుడి నివాసానికి వెళ్లి శంకరయ్య మృత దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్