బడిబాటపై కళాకారుల అవగాహన

50చూసినవారు
బడిబాటపై కళాకారుల అవగాహన
ముత్తారం మండలం మైదంబండ గ్రామంలో బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం బడి బాటపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి తల్లి తండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పాటల ద్వారా వివరించారు. ఈకార్యక్రమంలో కళాకారులు కోండ్ర వెంకన్న గౌడ్‌, ఇల్లందుల మల్లేష్‌ గౌడ్‌, జనగామ రాజనర్సు, ఈదునూరి పద్మ, దీకొండ శ్రావణ్‌, బుర్ర శంకర్‌ గౌడ్‌, సలేంద్ర రాజన్న, రమ, రేణుక, శ్రీవల్లి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్