ఉద్యోగులకు కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంపు

79చూసినవారు
ఉద్యోగులకు కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంపు
సింగరేణి సంస్థ ఆర్జి-3 ఏరియాలోని ఓసి-2 ఉపరితల గని ఒప్పంద ఉద్యోగులకు గుండె పని తీరు, సంబంధ వ్యాధుల నిర్ధారణకు సింగరేణి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంపును మంగళవారం ఆర్జి- 3 ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం రఘుపతి, ఎఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ రామచంద్రరెడ్డి, ఐఎన్టియుసి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్