కార్మికులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

58చూసినవారు
కార్మికులకు నిత్యవసర వస్తువుల పంపిణీ
మంథని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి కార్మికులకు నిత్యవసర వస్తువులైన సబ్బులు, నూనె, శానిటైజర్లు, యూనిఫామ్ లను అందజేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, స్థానిక కౌన్సిలర్లు కుర్ర లింగయ్య, వీకే రవి, నక్క నాగేంద్ర శంకర్, గుండా విజయలక్ష్మి పాపారావు, వేముల లక్ష్మి సమ్మయ్య, కొట్టే పద్మ రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్