నిత్యం యోగా చేయండి: ఆరోగ్యంగా ఉండండి

54చూసినవారు
నిత్యం యోగా చేయండి: ఆరోగ్యంగా ఉండండి
నిత్యం యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని ఆర్జీ -3 ఏరియా జనరల్ మేనేజర్ సుధాకర రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సింగరేణి సంస్థ ఆర్జీ -3, ఏపీఏ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులతో యోగాబ్యాస కార్యక్రమాన్ని యోగా శిక్షకురాలు సూదుల మల్లేశ్వరి పర్యవేక్షణలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్