పరిసరాల పరిశుభ్రత పాటించాలి: డీపీఓ

71చూసినవారు
పరిసరాల పరిశుభ్రత పాటించాలి: డీపీఓ
పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. శుక్రవారం రామగిరి మండలంలోని పలు గ్రామాల్లో డీపీఓ, ప్రత్యేకాధికారి ఆశాలత పర్యటించారు. ఈ సందర్భంగా మురికి కాలువలను సందర్శించి ప్రజలకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్