పోస్టల్ సేవలను వినియోగించుకోవాలి

70చూసినవారు
పోస్టల్ సేవలను వినియోగించుకోవాలి
పోస్టల్ శాఖ అందిస్తున్న పథకాలు, సేవలను ప్రజా వినియోగించుకోవాలని చేసుకోవాలని పెద్దపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ పసునూరి ప్రభాకర్ కోరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రమాద భీమాపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. తపాలా శాఖ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అధ్వర్యంలో ప్రమాద బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. రూ. 10 లక్షల నుంచి 15లక్షల ప్రయోజనంతో ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్